లష్కర్ కార్యాలయానికి తాళం
ఇస్లామాబాద్ః టెర్రరిజంపై ఉక్కుపాదం మోపనున్నట్టుగా పాక్ ప్రజలనుద్దేశించి ఆ దేశాధినేత ముషారఫ్ ప్రకటించిన 24 గంటల్లోనే అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. మసీదులు, మదర్సాల్లో వున్న అనేక మంది తీవ్రవాదులు అరెస్టు చేసి ముషారఫ్ ప్రభుత్వం జైష్, లష్కర్ కార్యాలయాలకు తాళం వేసింది. ఈ కార్యాలయాల్లో వున్న తీవ్రవాద నాయకులను అరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications
