వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుద్ధానికి నౌకాదళం సిద్ధం
న్యూఢిల్లీః ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కునేందుకు భారత నౌకాదళం సిద్ధంగా వున్నదని భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ మాధవేంద్రసింగ్ బుధవారం నాడు చెప్పారు. అరేబియా సముద్రంలో భారత యుద్ధ నౌకలు పూర్తి సన్నద్ధంగా వున్నాయని ఆయన చెప్పారు. పొరుగు దేశం ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, January 16, 2002, 23:53 [IST]