ఫోన్ ఛార్జీలకూ రెక్కలు!
కోల్కత్తా: టెలిఫోన్ కాల్స్, రెంటల్ ఛార్జీలు త్వరలో పెరుగుతాయి. కొత్త టారిఫ్లో ఛార్జీలు కనీసం 15 శాతమైనా పెరుగుతాయని టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్ ఎం.ఎస్. వర్మ తెలిపారు. సవరించిన టారిఫ్ ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
