వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విమానం కూలి 26 మంది మృతి
న్యూఢిల్లీః భారత్ - పాక్ సరిహద్దులో మొహరించినసైన్యాన్ని ఉపసంహరించుకొనే ప్రసక్తి లేదని ప్రధాని అటల్బిహారీ వాజ్ పేయి తేల్చి చెప్పారు. ఉగ్రవాదులపై తగిన చర్యలు తీసుకొని పాక్ ఇంతకాలంగా మాటల్లో చెబుతున్న దానిని చేతల్లో చూపాలని వాజ్పేయి హితవు చెప్పారు. సేనలను ఉపసంహరించుకొనేందుకు ఇది సమయం కాదనివిలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాజ్పేయి చెప్పారు. గాంధీ వర్థంతి సందర్భంగా బుధవారం కొత్తఢిల్లీలో ఖాదీపై ఓ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన అనంతరం వాజ్పేయి విలేకరులతో మాట్లాడారు.
Comments
Story first published: Saturday, January 19, 2002, 23:53 [IST]