రౌడీయిజంపై ఉక్కుపాదం
హైదరాబాద్ః హైదరాబాద్లో రౌడీలు, గూండాలు, భూఅక్రమణదారులను నిర్ధాక్షిణ్యంగా అణిచివేయనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే జంటనగరాల రూపురేఖలు మారిపోతాయని ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఆఖరు రోజు ఆదివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమీర్పేట, సనత్నగర్, ఎర్రగడ్డ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన జరిపారు.












Click it and Unblock the Notifications
