తొలివన్డేలో భారత్విజయం
కోల్కతః ఈడెన్ గార్డెన్స్లో శనివారం నాడు జరిగిన తొలివన్డేలో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ సంచలన విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. కాగా ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 44 ఓవర్లలోనే 259 పరుగులకు ఆలౌట్ అయింది.












Click it and Unblock the Notifications
