హత్యా యత్నం అబద్ధంః సాయి
బెంగుళూరుః తనపై హత్యా యత్నం జరిగిందంటూ పత్రికల్లో వచ్చిన వార్తలపై సత్యసాయిబాబా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రి తొలివార్షికోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన సాయి తనపై హత్యాయత్నం జరగలేదని స్పష్టం చేశారు. హత్యాయత్నం వార్త పూర్తిగా మీడియా సృష్టీకరణ అని తప్పుడు వార్తలు రాసినందుకు విలేకరులు జన్మజన్మలకూ పాపంలో పడిపోతారని సాయి శపించారు.












Click it and Unblock the Notifications
