చర్చలకు వార్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ః అనుకూలమైన వాతావరణం ఏర్పడితే ప్రభుత్వంతో బేషరతుగా చర్చలకు సిద్ధంగా వున్నామని పీపుల్స్వార్ ప్రకటించింది. పార్టీ అధినాయకత్వం నుంచి ఈ సంసిద్ధత రావడం గమనార్హం. ఎన్కౌంటర్లను నిలిపివేయాలని, కూంబింగ్ ఆపరేషన్లు రెండు మూడు నెలలపాటు ఆపివేయాలని, ప్రజలను, ప్రజాసంఘాల కార్యకర్తలను బందించి హింసించే పద్దతులను కట్టిపెట్టాలని వార్ ప్రతిపాదించింది.












Click it and Unblock the Notifications
