వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాలూకు ఎట్టకేలకు బెయిల్
న్యూఢిల్లీః బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎట్టకేలకు కస్టడీ నుంచి బయట పడ్డారు. పశువుల దాణా కుంభకోణంలో లాలూతో పాటు మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్మిశ్రాలను రాంచి హైకోర్టు కస్టడీలో వుంచినవిషయం విదితమే. బెయిలు కోసం లాలూ, మిశ్రాఅప్పీలు చేసుకోగా ఇద్దరికీ సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. సుమారు రెండు మాసాలుగా లాలూ కస్టడీలో మగ్గుతున్నవిషయం విదితమే.
Comments
Story first published: Monday, January 21, 2002, 23:53 [IST]