వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతం
హైదరాబాద్ః
హైదరాబాద్
మేయర్
అభ్యర్థితో
పాటు
వందమంది
కార్పొరేటర్
పదవులకు
మంగళవారం
ఉదయం
7
గంటలకు
పోలింగ్
ప్రారంభమైంది.
స్వల్ప
సంఘటనలుమినహా
పోలింగ్
ప్రశాంతంగా
జరుగుతున్నది.
ఏపార్టీకి
ఆధిపత్యం
వున్న
ప్రాంతాల్లో
ఆ
పార్టీ
వారుపెద్ద
ఎత్తున
దొంగఓట్లకు
పాల్పడుతున్నారనే
ఆరోపణలు
ముమ్మరంగావినిపిస్తున్నాయి.
పాతబస్తీలోని
మజ్లిస్
కార్యాలయాలనుంచి
ఓటు
వేసిన
గుర్తుగా
వేలిపై
వేసే
ఇంకును
చేరిపేందుకు
ఉపయోగించే
రసాయనాలనుస్వాధీనం
చేసుకున్నారు.
Comments
Story first published: Tuesday, January 22, 2002, 23:53 [IST]