వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజమండ్రి పోలింగ్‌ లో ఘర్షణ

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రిః రాజమండ్రి కార్పొరేషన్‌ కు జరుగుతున్న పోలింగ్‌ సందర్భంగా మంగళవారం తెలుగుదేశం - కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగుదేశం మేయర్‌ అభ్యర్థి చక్రవర్తి ఓటర్లను ప్రలోభపెడుతున్నాడని ఆరోపించడంతో ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ గొడవ చినికిచినికి గాలివానగా మారింది. ఇరువర్గాలుఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. ఈ దాడిలో కనీసం పది మంది కార్యకర్తలు గాయపడ్డారు.

రాజమండ్రిలోని 23 వ వార్డులోపెద్దఎత్తున దొంగఓట్లు వేస్తున్నారనే ఆరోపణలు రావడంతోపెద్దసంఖ్యలో ఉభయపార్టీలకు చెందిన నేతలు అక్కడకు తరలి వెళ్ళారు. దాంతో మళ్ళీ అక్కడస్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X