వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిర్యుద్ధ సంధికి భారత్ తిరస్కరణ
న్యూఢిల్లీ:
దక్షిణాసియాలో
నిర్యుద్ధ
సంధికి,
అణ్వాయుధ
నివారణకు
పాకిస్థాన్
అధ్యక్షుడుపర్వేజ్
ముషారఫ్
చేసిన
ప్రతిపాదనను
భారత్
నిర్ద్వంద్వంగా
త్రోసిపుచ్చింది.
ఈ
ప్రతిపాదనల్లో
నూతనత్వం
ఏదీ
లేదని
కొట్టి
పారేసింది.
ముందు
సీమాంతర
ఉగ్రవాదాన్ని,
ప్రచ్ఛన్న
యుద్ధాన్ని
ఆపేయాలని
భారత్
పాకిస్థాన్ను
డిమాండ్
చేసింది.
నిర్యుద్ధ సంధి ప్రతిపాదనపై ప్రతిస్పందిస్తూ- 1947 నుంచి కూడా పాకిస్థాన్ భారత్పై కయ్యానికి కాలు దువ్వుతోందని ఆయన గురువారంవిలేకరులతో అన్నారు. నిర్యుద్ధ సంధి ప్రతిపాదనకు మారుగా పాకిస్థాన్ నో- టెర్రరిజం ప్రతిపాదన చేసి వుంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Story first published: Thursday, January 24, 2002, 23:53 [IST]