వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మిలిటెంట్ల దాడిలో అధికారి మృతి
జమ్ము:
జమ్మూ
కాశ్మీర్
ఫూంచ్
జిల్లాలోని
మండి
తెహిసిల్లో
గల
ఒక
పోలీసు
పోస్టుపై
గుర్తు
తెలియనిమిలిటెంట్లు
చేసిన
దాడిలో
ఒక
ప్రత్యేక
పోలీసు
అధికారి
మృతి
చెందాడు.
ముగ్గురు
పోలీసులు
గాయపడ్డారు.
ఇందులో
ఒకరి
పరిస్థితి
తీవ్రంగా
వుంది.
ఈ
సంఘటన
గురువారం
ఉదయం
జరిగింది.
Comments
Story first published: Thursday, January 24, 2002, 23:53 [IST]