మిలిటెంట్ల దాడిలో అధికారి మృతి
జమ్ము: జమ్మూ కాశ్మీర్ ఫూంచ్ జిల్లాలోని మండి తెహిసిల్లో గల ఒక పోలీసు పోస్టుపై గుర్తు తెలియనిమిలిటెంట్లు చేసిన దాడిలో ఒక ప్రత్యేక పోలీసు అధికారి మృతి చెందాడు. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి తీవ్రంగా వుంది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది.












Click it and Unblock the Notifications
