వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజమండ్రి మేయర్రేస్ లో దేశం
రాజమండ్రిః రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతుండగా మేయర్ అభ్యర్థివిషయంలో మాత్రం తెలుగుదేశం ముందంజలో వుంది. రెండో రౌండ్ ముగిసే సరికి తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిచక్రవర్తి 800 ఓట్ల ఆధిక్యంలో వున్నారు.
Comments
Story first published: Thursday, January 24, 2002, 23:53 [IST]