రాజమండ్రి మేయర్రేస్ లో దేశం
రాజమండ్రిః రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతుండగా మేయర్ అభ్యర్థివిషయంలో మాత్రం తెలుగుదేశం ముందంజలో వుంది. రెండో రౌండ్ ముగిసే సరికి తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిచక్రవర్తి 800 ఓట్ల ఆధిక్యంలో వున్నారు.












Click it and Unblock the Notifications
