వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్ని-2ను పరీక్షించిన భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

బాలా సోర్‌ః అగ్ని క్షిపణిని భారత్‌ దేశం శుక్రవారంవిజయవంతంగా పరీక్షించింది. 700 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని భారత్‌ బాలాసోర్‌ కు 80 కిలోమీటర్ల దూరంలో వున్న ఒక ప్రాంతం నుంచివిజయవంతంగా పరీక్షించింది. ఒరిస్సా తీరంలోని బాలాసోర్‌ సమీపం నుంచి ఈ ప్రతిష్ఠాత్మకమైన అగ్ని-2ను శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాతంలో ప్రయోగించారు.

రిపబ్లిక్‌ దినోత్స వేడుకలుఒకవైపు, భారత్‌ పాక్‌ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోవైపు వుండగా భారత్‌అగ్ని క్షిపణిని పరీక్షించడం విశేషం. సాంకేతిక కారణాలవల్లేఅగ్ని ని ఇప్పుడు పరీక్షించాల్సి వచ్చిందని విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు.అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం పట్ల భారత ప్రధాని వాజ్‌పేయి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X