వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరెంట్‌ సబ్సిడీ ఇప్పుడే చెప్పలేం: సిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:విద్యుత్‌ ఛార్జీలు ఏ మేరకు పెరుగుతాయనేది ఇప్పుడే చెప్పలేమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై చర్చలు జరుపుతోందని ఆయన శుక్రవారంవిలేకరులకు చెప్పారు. సామాన్య ప్రజలపై భారం పడకూడదనేది ప్రభుత్వ భావన అని ఆయన అన్నారు.

ప్రభుత్వ వాదనవిన్న తర్వాతనే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ఛార్జీలు పెంచుతుందనివిద్యుత్‌ మంత్రి కె. సుబ్బారాయుడు చెప్పారు. ఏ మేరకు చార్జీలు పెరుగుతాయో ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.ట్రాన్స్‌కో ఛార్జీల పెంపు కోసం నివేదికను రెగ్యులేటరీ కమిషన్‌కుఅందజేసిందని, కమిషన్‌ వివిధ వర్గాల అభిప్రాయలను
సేకరిస్తుందని ఆయన చెప్పారు. ఈ అభిప్రాయాలు తీసుకునే సందర్భంలో ప్రభుత్వం తన వాదననువినిపిస్తుందని, సబ్సిడీ విషయం తెలియజేస్తుందని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X