వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖమ్మంలో ప్రమాదం-ముగ్గురుమృతి
ఖమ్మంః ఖమ్మం జిల్లా భ్రదాచలం మండలం మోదుగూరు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో30 మంది గాయపడ్డారు. వీరులో తీవ్రంగా గాయపడిని వారిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.
Comments
Story first published: Sunday, February 3, 2002, 23:53 [IST]