వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖమ్మంలో ప్రమాదం-ముగ్గురుమృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మంః ఖమ్మం జిల్లా భ్రదాచలం మండలం మోదుగూరు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో30 మంది గాయపడ్డారు. వీరులో తీవ్రంగా గాయపడిని వారిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.

తూర్పుగోదావరి జిల్లా వాంపల్లికి చెందిన 60 మంది కూలీలు ఓ లారీలో మోదుగూరు బయలు దేరారు.వీరు ప్రయాణిస్తున్న లారీ ఓ గోతిలో పడడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిలో కూడాపెద్ద సంఖ్యలో మహిళలు వున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X