ఖమ్మంలో ప్రమాదం-ముగ్గురుమృతి

ఖమ్మంః ఖమ్మం జిల్లా భ్రదాచలం మండలం మోదుగూరు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో30 మంది గాయపడ్డారు. వీరులో తీవ్రంగా గాయపడిని వారిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.

తూర్పుగోదావరి జిల్లా వాంపల్లికి చెందిన 60 మంది కూలీలు ఓ లారీలో మోదుగూరు బయలు దేరారు.వీరు ప్రయాణిస్తున్న లారీ ఓ గోతిలో పడడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిలో కూడాపెద్ద సంఖ్యలో మహిళలు వున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+