వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వన్డే కెప్టెన్సీ నుంచి వా కు ఉద్వాసన

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు : ఏపాపం ఎరుగని ముగ్గురు వ్యక్తులను మీరుహత్యచేశారంటూ రెండు నెలల
పాటు తీవ్రంగా హింసించి, నేరం వొప్పించి జైలుకుపంపిన సంఘటన కర్నూలుజిల్లాలో జరిగింది.కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంసోమయాజులపల్లి గ్రామానికి చెందినలక్ష్మయ్య అనే వ్యక్తిని హత్యచేసారంటూ అదే గ్రామానికి చెందిన ముగ్గురువ్యక్తులను నందికొట్కూరు పోలీసులు రెండునెలలపాటు అక్రమనిర్భంధంలో వుంచితీవ్రంగా హింసించి తుదకు నేరం వొప్పించారు.

అనుమానితులునేరం వొప్పుకోవటంతో వీరిని కోర్టుకు హాజరుపరచగాకోర్టు రిమాండ్‌కు పంపింది. ఈ ముగ్గురు నందికొట్కూరుసబ్‌ జైలులో ఉండగాహత్యగావించబడ్డాడనుకున్న లక్ష్మయ్యస్వగ్రామం చేరుకున్నారు. దీంతో పోలీసులదురాగతం వెలుగు చూసింది. అమాయకులైనముగ్గురు వ్యక్తులను అక్రమంగా నిర్భంధించి,హత్య కేసు బనాయించిన పోలీసులపైతక్షణం తగు చర్యలు తీసుకోవాలనిబాధితుల బంధువులు డిమాండ్‌ చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X