వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరెంట్ ఛార్జీలపెంపుపై సిపిఎం గరం
హైదరాబాద్:విద్యుత్
ఛార్జీల
ప్రతిపాదనకు
వ్యతిరేకంగా
మార్చి
పదవ
తేదీ
నుంచి
ప్రచారోద్యమాన్ని
చేపట్టాలని
రాష్ట్ర
సిపిఎం
నిర్ణయించింది.
ఈవిషయాన్ని
సిపిఎం
రాష్ట్ర
కమిటీ
కార్యదర్శి
బి.వి.
రాఘవులు
శనివారంవిలేకరుల
సమావేశంలో
ప్రకటించారు.
Story first published: Saturday, February 16, 2002, 23:53 [IST]