వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత జట్టులో మళ్లీ లక్ష్మణ్
న్యూఢిల్లీః
జింబాబ్వేతో
ఈ
నెల
21నుంచి
నాగ్పూర్లో
ప్రారంభం
కానున్న
తొలిటెస్ట్లో
భారత
జట్టులో
ఆడే
అవకాశం
ఆంధ్రా
ఆటగాడు
వివిఎస్
లక్ష్మణ్కు
లభించింది.
భారత
జట్టు
ఆటగాళ్ల
వివరాలను
శనివారం
ప్రకటించారు.
లక్ష్మణ్,
జహీర్ఖాన్,
వికెట్
కీపర్
దీప్
దాస్గుప్తకు
జట్టులో
మళ్లీ
స్థానం
కల్పించారు.
Comments
Story first published: Saturday, February 16, 2002, 23:53 [IST]