వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్పేయితో విభేదించిన ఉమాభారతి
న్యూఢిల్లీ:
రామజన్మ
భూమివివాద
పరిష్కారాన్ని
కోర్టుకే
వదిలేస్తే
ఈ
సమస్య
పరిష్కారం
కాకుండానే
వుండిపోతుందని
కేంద్ర
మంత్రి
ఉమాభారతి
అన్నారు.
అయోధ్యవివాదాన్ని
కోర్టు
తీర్పు
ద్వారా
మాత్రమే
పరిష్కరించుకోవాలని
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
చేసిన
ప్రకటనతో
విభేదిస్తూ
ఉమాభారతి
ఆజ్తక్కు
ఇచ్చిన
ఇంటర్వ్యూలో
మాట్లాడారు.
Comments
Story first published: Monday, February 18, 2002, 23:53 [IST]