వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చార్మినార్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ఆగా మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః చార్మినార్‌ బ్యాంక్‌ చైర్మన్‌ సజ్జాద్‌ ఆగా మంగళవారం రాత్రి కన్నుమూశారు. దాదాపు 400 కోట్లు రూపాయల టర్నోవర్‌ గల చార్మినార్‌ బ్యాంక్‌ చైర్మన్‌ సోమవారం అనుమానాస్పద స్థితిలో రివాల్వర్‌ తో కణతపై కాల్చుకొని ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడినివిషయం విదితమే.

వెంటనే ఆయననుఅపోలో ఆస్పత్రిలో చేర్పించారు. తూటా ఆయన కంటి నుంచి మెదడులోకి దూసుకుపోయింది. ఆస్పత్రిలో కూడా ఆయన వెంటిలేటర్ల సాయంతోనే వున్నారు. చివరకు మంగళవారం రాత్రి ఆయనమరణించినట్లు వైద్య అధికారులు ధృవీకరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X