రాజోరిలో 10మంది గ్రామస్తుల ఊచకోత

జమ్మూః జమ్ముకాశ్మీర్‌ లోని సరిహద్దు ప్రాంతమైన రాజోరిలో శుక్రవారం రాత్రిమిలిటెంట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. ముగ్గురు మహిళలతో సహా పదిమంది ముస్లింలనుమిలిటెంట్లు కాల్చిచంపారు. కాశ్మీర్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండగా శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

అధునాతన ఆయుధాలు ధరించినమిలిటెంట్లు సరిహద్దు గ్రామాల ఇళ్ళలలోకి చొరబడి నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. రాజోరికి పదికిలోమీటర్ల దూరంలోని దోడ్సన్‌ గ్రామంలో ఈవిషాదసంఘటన జరిగింది. ఈ సంఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+