వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకకు మళ్లీసుప్రీం ఆదేశాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కావేరీ జలాల విడుదల విషయంలో కర్ణాటక కావాలని కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు రుజువవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే తమిళనాడుకు కొంత నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది.

కావాలని కోర్టు ఆదేశాలను కర్ణాటక బేఖాతరు చేసినట్లు అర్థమవుతోందని, ఈ విషయంపై ఈ నెల 29వ తేదీన నిర్ణయం తీసుకుంటామని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ అన్నది. ఈ లోగా తమిళనాడుకు కొంత నీటిని విడుదల చేయాలని కోర్టు కర్ణాటకను మరోసారి ఆదేశించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X