కర్ణాటకకు మళ్లీసుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ: కావేరీ జలాల విడుదల విషయంలో కర్ణాటక కావాలని కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు రుజువవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే తమిళనాడుకు కొంత నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది.

కావాలని కోర్టు ఆదేశాలను కర్ణాటక బేఖాతరు చేసినట్లు అర్థమవుతోందని, ఈ విషయంపై ఈ నెల 29వ తేదీన నిర్ణయం తీసుకుంటామని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ అన్నది. ఈ లోగా తమిళనాడుకు కొంత నీటిని విడుదల చేయాలని కోర్టు కర్ణాటకను మరోసారి ఆదేశించింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+