వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

వివరాలు ఇలా ఉన్నాయి- ఆకాశవాణిలో స్వీపర్‌గా పని చేస్తున్న నానాజీ అనే వ్యక్తి హయత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో శవమై కనిపించాడు. నానాజీ తాగుడుకు బానిస అని, విపరీతంగా అప్పులు చేశాడని, అప్పులు ఇచ్చినవారి నుంచి తప్పించుకోవడానికి అతను బదిలీ చేయించుకున్నాడని పోలీసులకు సమాచారం అందింది. అప్పులిచ్చినవారే అతడ్ని హత్య చేసి వుంటారని అనుమానిస్తున్నారు. సోమవారం ఇంటి నుంచి వెళ్లిన నానాజీ తిరిగి రాలేదు. శవమై కనిపించాడు. కాంచన్‌బాగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో బాల్‌రాజు అనే వ్యక్తి శవం పొదల్లో అనుమానస్పద స్థితిలో కనిపించింది. అతను ఫైనాన్స్‌ వ్యాపారం చేసేవాడు. రెండు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. అతని సోదరులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో అస్లాం ఖాన్‌ అనే 22 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. పాతకక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు అంటున్నారు. బోరబండలో మహ్మద్‌ గౌస్‌ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తోబుట్టువులు అతడ్ని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X