వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంటికెట్‌పై నాగేందర్‌: డియస్‌పైనిప్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:సినీనటి రోజాకు చిత్తూరు జిల్లా నగరిఅసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికితెలుగుదేశం పార్టీ టికెట్‌ లభించింది.తమ పార్టీ మలి విడత అసెంబ్లీఅభ్యర్థుల జాబితాను తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడుమంగళవారం విడుదల చేశారు.

తాజామాజీ శాసనసభ్యుడువెంకటేశ్వరరావును కాదనికొడాలి నానికి గుడివాడ అసెంబ్లీ టికెట్‌నుఖరారు చేశారు. దీంతోవెంకటేశ్వరరావు తీవ్రమనస్థాపానికి గురయ్యారు.గుడివాడలో ఆయన అనుచరులు తీవ్రఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.వాయల్పాడు నుంచి ఇంతియాజ్‌,ముదినేపల్లి నుంచి సీతాదేవి,సత్తెనపల్లి నుంచి అంజిరెడ్డి పేర్లనుఖరారు చేస్తూ చంద్రబాబు అసెంబ్లీఅభ్యర్థుల మలి విడత జాబితానువిడుదల చేశారు.పుత్తూరుకుశంకర్‌రెడ్డి, తిరుపతికి ఎస్‌.వి.ప్రసాద్‌, రాజంపేటకు పి. బ్రహ్మయ్య,కోడూరుకు డాక్టర్‌ బాలాజీ, చీరాలకుపాలేటి రామారావు,మార్కాపురంకు కందులనారాయణరెడ్డి, ఉరవకొండకుపయ్యావుల కేశవ్‌, గుత్తికి కె.సి.నారాయణ, మాచర్లకు బ్రహ్మారెడ్డి,ఒంగోలుకు సిద్ధా రాఘవరావు,కోడూరుకు సరళ పేర్లనుతెలుగుదేశం ఖరారు చేసింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X