వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంటికెట్‌పై నాగేందర్‌: డియస్‌పైనిప్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వామపక్షాలపై ఒక విధానంగానేపోటీ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్రసమితి (టి ఆర్‌యస్‌) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు చెప్పారు.వామపక్షాల అభ్యర్థులు పోటీ చేస్తున్నస్థానాల్లోని తమ పార్టీ అభ్యర్థులుతిరుగుబాటు అభ్యర్థులు కారని, ఒకవిధానంగానే తాము వామపక్షాలపైపోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు.ఎన్నికల ప్రచారానికి బయలుదేరేముందు ఆయన మంగళవారంకొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.

తిరుగుబాటుఅభ్యర్థులపై క్రమశిక్షణా చర్యలుతీసుకుంటామని చంద్రశేఖర్‌ రావుతోపాటు టి ఆర్‌యస్‌ ప్రజాప్రతినిధులవేదిక చైర్మన్‌ ఎ. నరేంద్ర కూడామీడియా ప్రతినిధులతో చెప్పారు. మూడుచోట్ల తమ అభ్యర్థులు పార్టీ నిర్ణయానికివ్యతిరేకంగా పోటీలో ఉన్నారని, అలాగేరెండు చోట్ల కాంగ్రెస్‌ నిర్ణయానికివ్యతిరేకంగా ఆ పార్టీ అభ్యర్థులురంగంలో ఉన్నారని, ప్రదేశ్‌ కాంగ్రెస్‌అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో చర్చించి ఈవిషయంలో నిర్ణయం తీసుకుంటామనివారు వివరించారు.సాంకేతికకారణాల వల్ల చంద్రశేఖర్‌ రావుహెలకాప్టర్‌ పర్యటన రద్దయింది.ఆయన రోడ్డు మార్గంలోనే ప్రచారకార్యక్రమాన్ని చేపట్టారు.వరంగల్‌, నిజామాబాద్‌, నల్లగొండజిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఆయనమంగళవారం ఎన్నికల ప్రచారసభల్లో ప్రసంగిస్తారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X