వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్అల్లర్లే కొంపముంచాయి: వాజ్పేయి
కులు: లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికిగుజరాత్లో జరిగిన అల్లర్లే ప్రధాన కారణమని మాజీప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి శనివారం అంగీకరించారు. గతలోక్సభ ఎన్నికలలో బిజెపి సారధ్యంలోని ఎన్డిఎ అనూహ్యంగా ఓటమిపాలైన అనంతరం బిజెపి ఆత్మశోధనలో భాగంగా గుజరాత్లోజరిగిన అల్లర్లే తమ ఓటమికి ప్రధానకారణమనిమొట్టమొదటిసారిగా బిజెపి అగ్రనాయకుల్లో ఒకరైనవాజపేయి అంగీకరించారు.
Comments
Story first published: Wednesday, June 30, 2004, 23:53 [IST]