వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్‌అమరవీరుల స్థూపాల ఆవిష్కరణ

By Staff
|
Google Oneindia TeluguNews

ముస్లింరిజర్వేషన్లకు వ్యతిరేకంగాఉద్యమం: వెంకయ్య
న్యూఢిలీ: ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్‌కల్పిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలనిభారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. విద్య,ఉగ్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్‌ప్రక్రియ జాతివ్యతిరేకమైనదనిభారతీయ జనతాపార్టీ అభివర్ణించింది. ఈ నిర్ణయాన్నివ్యతిరేకిస్తూ ఈనెల 26 నుంచి దేశవ్యాప్తంగాపక్షం రోజులపాటు ఉద్యమంనిర్వహించనున్నట్లు పార్టీ అధ్యక్షుడుఎం. వెంకయ్య నాయుడు ఆదివారంవిలేకరులకు తెలిపారు.

"ఆంధ్రపదేశ్‌ప్రభుత్వంమతపరంగా రిజర్వేషన్లు ప్రకటించడంప్రమాదకరం. బుజ్జగింపురాజకీయాలకు ఈ చర్య ప్రారంభం. ఇది జాతిప్రయోజనాలకువిరుద్ధమైన ఈ నిర్ణయం. దీనివల్లమతపరమైన విభజనకు దారితీస్తుందనిఆయన హెచ్చరించారు. ఎన్నికలకుముందు మైనార్టీలనుకలుపుకొనిపోతామంటూ బీజేపీ చేసినయత్నాల గురించి ప్రశ్నించగా, తాముముస్లింలకు వ్యతిరేకం కాదని,కాకపోతే, ఓటుబ్యాంకు రాజకీయాలకువ్యతిరేకమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X