వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పార్లమెంటుస్తంభనకు యన్డిఎ స్వస్తి
న్యూఢిల్లీ:పార్లమెంటు కార్యకలాపాలనుస్తంభింపజేసే ఆందోళనకు స్వస్తిచెప్పాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి)నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్యకూటమి (యన్డి ఎ) మంగళవారంనిర్ణయం తీసుకుంది. కళంకితమంత్రులకు వ్యతిరేకంగా తమనిరసనను వ్యక్తం చేయడంమాత్రం కొనసాగించాలనినిర్ణయించుకుంది. లాలూ స్రసాద్ రైల్వేబడ్జెట్ ప్రతిపాదన కార్యక్రమాన్నిమంగళవారం యన్డి ఎబహిష్కరించింది.
Story first published: Tuesday, July 6, 2004, 23:53 [IST]