వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వార్అమరవీరుల స్థూపాల ఆవిష్కరణ
ప్రజాగాయకుడు గద్దర్, ప్రజాకళామండలి కళాకారుడుప్రసాదరావు విప్లవ గీతాలు ఆలపిస్తూప్రదర్శనలిచ్చారు. వరంగల్ జిల్లాతరాలపల్లి ఎన్కౌంటర్లో మరణించినకౌముది, మరో పదకొండు మందిఅమరవీరుల స్థూపాలను కూడాఆవిష్కరించారు. పైడిపల్లిలో కూడాఅమరవీరుల స్థూపాల ఆవిష్కరణ జరిగింది. ఈగ్రామాల్లో గద్దర్ పాటలు పాడుతూప్రదర్శనలివ్వగా,వరవరరావు, తదితరులుప్రసంగాలు చేశారు. పీపుల్స్వార్వర్ధిల్లాలి, నూతన ప్రజాస్వామికవిప్లవం వర్ధిల్లాలి, అమర వీరులకుజోహర్లు అంటూ నినాదాలు చేశారు.మొగిలిచర్ల నుంచి బహిరంగ సభజరిగే యనమాముల మార్కెట్ యార్డువరకు ర్యాలీ జరిగింది. దారి పొడుగునావిప్లవ నినాదాలు, విప్లవ పాటలువినిపించాయి.
Comments
Story first published: Wednesday, July 7, 2004, 23:53 [IST]