వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టెండర్లఖరారుపై అసెంబ్లీలో గందరగోళం
హైదరాబాద్:నీటి పారుదల ప్రాజెక్టుల టెండర్లవ్యవహారంపై శుక్రవారంశాసనసభలో తీవ్ర గందరగోళంచోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డికి కావాల్సినవారికి టెండర్లనుకట్టబెట్టే ప్రయత్నంజరుగుతోందంటూ తెలుగుదేశంప్రభుత్వంపై ధ్వజమెత్తింది.టెండర్లను ప్రభుత్వంఅస్మదీయులకు అప్పగిస్తోందనితెలుగుదేశం శాసనసభ్యుడుయనమల రామకృష్ణుడువిమర్శించారు. దీంతో సభాకార్యక్రమాలు చాలా సేపు స్తంభించాయి.
Story first published: Monday, July 12, 2004, 23:53 [IST]