వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరిటాలపైవైయస్ కుమారుడి దావా
కడప:తెలుగుదేశం అనంతపురం జిల్లాపెనుకొండ శాసనసభ్యుడు పరిటాలరవీంద్రపై ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డికుమారుడు వై.యస్. జగన్మోహన్రెడ్డి పరువు నష్టం దావా వేశారు.ఒక తెలుగు దిన పత్రిక యాజమాన్యంపైకూడా ఆయన పరువు నష్టం దావా దాఖలుచేశారు.
Comments
Story first published: Monday, November 8, 2004, 23:53 [IST]