వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూగో జిల్లాకు వైఎస్‌వరాలు, రుడా ఏర్పాటు

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి:రాజమండ్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(రుడా)ని త్వరలో ఏర్పాటు చేస్తామనిముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిసోమవారం ఉదయం ప్రకటించారు.తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ కమిటీసమావేశంలో ప్రసంగించిన ఆయన ఆ జిల్లామీద అపారమైన ప్రేమనుకురిపించారు.

తన సొంత జిల్లా కడపతర్వాత తనకు అత్యంతఇష్టమైన జిల్లా తూర్పు గోదావరేననిఆయన చెప్పారు. గత ఎన్నికల్లోకాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలోతూర్పుగోదావరి జిల్లా పాత్ర కీలకమనిఆయన అన్నారు. దేవుడి మీద భారంవేసి ప్రాజెక్టులకు శంఖస్ధాపన చేస్తున్నామని, పూర్తి చేయగలమన్ననమ్మకం ఉందని రాజశేఖరరెడ్డిఅన్నారు. జిల్లా రైతులకు రబీ పంటకుగోదావరి నీళ్ళు ఇస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X