మెదక్‌ జిల్లాలో ప్రమాదం: నలుగురు మృతి

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా జిన్నారం మండలం దొమ్మడుగు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గుమ్మిడిదల గ్రామానికి చెందిన వీరు ప్రయాణిస్తున్న టాటా సుమో అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. టాటా సుమో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి పల్టీలు కొట్టింది. మరణించినవారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+