వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెదక్‌ జిల్లాలో ప్రమాదం: నలుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా జిన్నారం మండలం దొమ్మడుగు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గుమ్మిడిదల గ్రామానికి చెందిన వీరు ప్రయాణిస్తున్న టాటా సుమో అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. టాటా సుమో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి పల్టీలు కొట్టింది. మరణించినవారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X