వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెనుకొండ ఘర్షణలపై న్యాయవిచారణ: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పెనుకొండ కాల్పులపై ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి న్యాయవిచారణకు ఆదేశించారు. పెనుకొండకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ఆయన హోం మంత్రి కె. జానారెడ్డిని, పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ సేన్‌ను ఆదేశించారు. పెనుకొండకు అదనపు బలగాలను తరలించాల్సిందిగా ఆయన ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X