వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవాదాయ శాఖలో 5గురి సస్పెన్షన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో దేవాదాయ భూములను అక్రమంగా విక్రయించిన కేసులో 5గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణ రావు తెలిపారు. తాను ప్రజాపథంలో ఉండగా ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ విషయంలో అధికారులు తనను తప్పుదారి పట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమీషనర్‌ అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి) దర్యాప్తుతో పాటు శాఖాపరమైన విచారణ జరిపిస్తున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X