వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనంపైకి దూసుకెళ్లిన లారీ: నలుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఒక లారీ బస్‌ స్టాపులో నించున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో నలుగురు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ విషాదకరమైన సంఘటన జిల్లాలోని నారయణవనం మండలం ఏకండ్రిక గ్రామంలో జరిగింది. లారీ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. లారీని మలుపు తిప్పుతున్న సమయంలో డ్రైవర్‌ నియంత్రించలేకపోయాడని, దీంతో అది బస్‌స్టాపులో నిలుచున్నవారిపైకి దూసుకెళ్లిందని పోలీసులంటున్నారు. గాయడినవారిని పుత్తూరు, చిత్తూరు ఆస్పత్రుల్లో చేర్చారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X