వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికా-భారత్కలిసి సాధించాలి: మన్మోహన్
వాషింగ్టన్:భారత ఎన్నికల వ్యవస్ధకుప్రపంచవ్యాప్తంగా మంచి ప్రతిష్ట ఉందనిప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికన్కాంగ్రెస్లో చేసిన ప్రసంగంలోప్రస్తావించారు. ఉగ్రవాదంపై భారత్-అమెరికాలు సంఘటితంగాపోరాడాలని ఆయన సూచించారు. అమెరికన్ప్రజల సృజనాత్మకతను,ఎంటర్పెనార్షిప్ను ఆయన కొనియాడారు.ప్రజాస్వామ్య దేశాల్లోనే తీవ్రవాదులు బాగారెచ్చిపోగలరని ఆయన అన్నారు. వివిధజాతులతో కలిసి పనిచేయడంలోఅమెరికన్లు ఎంతో ఆనందిస్తారని, దీనివల్లనేభారతదేశం నుంచితెలివితేటలు గల యువతరం అమెరికాలోఇమిడిపోగలుగుతున్నారని ప్రధాని అన్నారు.భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సమాజంలో శతాబ్దాలనుంచి ఉన్నదనిఆయన అన్నారు. అనేక రంగాల్లో భారత్ అమెరికాలు కలిసిపనిచేసి విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Story first published: Tuesday, July 19, 2005, 23:53 [IST]