వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాఠీచార్జిపై పోలీసులకు హక్కుల కమీషన్‌ నోటీసులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సచివాలయం ఆవరణలో అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి) పోలీసు లాఠీచార్జిపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం తనంత తాను విచారణకు చేపట్టింది. ఈ సంఘటనపై సంఘం గురవారంనాడు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇదిలావుంటే, బుధవారం సచివాలయంలోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా ఎబివిపి విశ్వవిద్యాలయంలో ఆందోళనకు దిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X