వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాఠీచార్జిపై పోలీసులకు హక్కుల కమీషన్ నోటీసులు
హైదరాబాద్: సచివాలయం ఆవరణలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎబివిపి) పోలీసు లాఠీచార్జిపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం తనంత తాను విచారణకు చేపట్టింది. ఈ సంఘటనపై సంఘం గురవారంనాడు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇదిలావుంటే, బుధవారం సచివాలయంలోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా ఎబివిపి విశ్వవిద్యాలయంలో ఆందోళనకు దిగింది.
Comments
Story first published: Thursday, September 1, 2005, 23:53 [IST]