వోక్స్‌ వ్యాగన్‌ కేసులో రూ. 5 కోట్లు స్వాధీనం

హైదరాబాద్‌: వోక్స్‌ వ్యాగన్‌ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ కొంత ప్రగతి సాధించింది. వోక్స్‌వ్యాగన్‌ కోసం వశిష్ట వాహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన 15 కోట్ల రూపాయల్లో ఐదు కోట్ల రూపాయలను సిబిఐ స్వాధీనం చేసుకుంది. వశిష్టవాహన్‌కు చెల్లించిన డబ్బులను ఆ సంస్థ డైరెక్టర్‌ అలగ్‌ రాజా జోసెఫ్‌ వి. జార్జ్‌కు ఇచ్చినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. బెంగుళూర్‌లోని జోసెఫ్‌ బ్యాంకు ఖాతా నుంచి సిబి ఐ ఐదు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంది. అలగరాజా కోసం సిబిఐ విస్తృతంగా గాలిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+