వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బస్వారెడ్డి తొలగింపుపై స్టేకు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్: వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ బస్వారెడ్డి తొలగింపుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అవినీతి ఆరోపణలపై తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ బస్వారెడ్డిని ప్రభుత్వం పదవి నుంచి బర్తరఫ్ చేసింది. బడ్జెట్ ఆమోదం లేకుండానే 2005 -2006 నిధులను బస్వారెడ్డి ఖర్చు పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. అ బర్తరఫ్ను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించింది.
Story first published: Monday, September 19, 2005, 23:53 [IST]