వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్వనాధన్ ఆనంద్ కు రూ. 25 లక్షలు

By Staff
|
Google Oneindia TeluguNews


Viswanathan Anand చెన్నై: ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాధన్ ఆనంద్ కు తమిళనాడు ప్రభుత్వం నగదు బహుమతిని ప్రకటించింది. ఆనంద్ కు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. క్రికెటర్లకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ తమను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుండడంపై ఇతర క్రీడలకు చెందినవారిలో అసంతృప్తి నెలకొంది. ఈ స్థితిలో తమిళనాడు ప్రభుత్వం విశ్వనాధన్ ఆనంద్ కు నగదు బహుమతిని ప్రకటించింది.

ఇతర క్రీడాకారులకు కూడా తమిళనాడు ప్రభుత్వం నగదు బహుమతులు ప్రకటించింది. ఆసియా, కామన్ వెల్త్ క్రీడల్లో విజయాలు సాధించినవారికి ఈ నగదు బహుమతులు ప్రకటించింది. 28 మంది క్రీడాకారులకు 96 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రభుత్వం ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X