వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో రాష్ట్రపతి పాలనకు కాంగ్రెస్ డిమాండ్

By Staff
|
Google Oneindia TeluguNews


బెంగళూరు: కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం ఇక్కడ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఎల్యేలు రాజ్ భవన్ లో గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ ను కలిశారు. తాము ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని లిఖిత పూర్వకంగా గవర్నర్ కు తెలియజేశారు. మైనారిటీలో పడిన కుమారస్వామి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని వారు గవర్నర్ ను కోరారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితుల మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపై న్యాయ నిపుణులతో గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X