వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్ణాటకలో రాష్ట్రపతి పాలనకు కాంగ్రెస్ డిమాండ్
బెంగళూరు:
కర్ణాటకలో
రాష్ట్రపతి
పాలన
విధించాలని
కాంగ్రెస్
పార్టీ
సోమవారం
ఇక్కడ
డిమాండ్
చేసింది.
కాంగ్రెస్
ఎల్యేలు
రాజ్
భవన్
లో
గవర్నర్
రామేశ్వర్
ఠాకూర్
ను
కలిశారు.
తాము
ఏ
పార్టీకీ
మద్దతు
ఇవ్వడం
లేదని
లిఖిత
పూర్వకంగా
గవర్నర్
కు
తెలియజేశారు.
మైనారిటీలో
పడిన
కుమారస్వామి
ప్రభుత్వాన్ని
డిస్మిస్
చేసి
కర్ణాటకలో
రాష్ట్రపతి
పాలన
విధించాలని
వారు
గవర్నర్
ను
కోరారు.
రాష్ట్రంలో
నెలకొన్న
పరిస్ధితుల
మీద
ఏ
విధంగా
ముందుకు
వెళ్ళాలన్న
దానిపై
న్యాయ
నిపుణులతో
గవర్నర్
రామేశ్వర్
ఠాకూర్
న్యాయ
నిపుణులను
సంప్రదిస్తున్నారు.
Comments
Story first published: Monday, October 8, 2007, 23:53 [IST]