వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్ లో స్వల్ప భూ ప్రకంపన
గాంధీనగర్ : గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో సోమవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8 గా నమోదైంది.దీనివల్ల ఇళ్ళకు కానీ, మనుషులకు కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రాధమిక వార్తలను బట్టి తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో 2001లో భూకంపం సంభవించడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Story first published: Monday, October 8, 2007, 23:53 [IST]