వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్, బాబు దొందూదొందే: దత్తాత్రేయ

By Staff
|
Google Oneindia TeluguNews


Bandaru Dattatreya విజయవాడ: ఆస్తులపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చౌకబారు రాజకీయమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఇరువురి ఆస్తులపై సిట్టింగు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన బుధవారం విజయవాడలో డిమాండు చేశారు.

వైయస్, చంద్రబాబు ఇద్దరూ అవినీతిపరులేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. అన్యమత ప్రచారానికి నిరసనగా నవంబర్ 1వ తేదీన చలో తిరుపతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X