వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పివి భూములను ఆక్రమించిన సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews


కరీంనగర్: మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి. నరసింహారావు భూములను మంగళవారంనాడు సిపిఐ కార్యకర్తలు ఆక్రమించుకున్నారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం రాంనగరులో గల పివి భూముల్లో వారు ఎర్ర జెండాలు పాతారు. ఆందోళనకారులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులతో పివి కుటుంబ సభ్యులు వాగ్వివాదానికి దిగారు.

భూసంస్కరణలను అమలు చేసిన పి.వి. నరసింహారావు భూములను ఎలా ఆక్రమించుకుంటారని పి.వి. రాజేశ్వర రావు ప్రశ్నించారు. పివి భూములను ప్రభుత్వం పేదలకు పంచకపోతే తామే పంచుతామని నారాయణ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X