వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షేర్ మార్కెట్ పతనం, ఐటి షేర్లకు భారీ నష్టం
ముంబయి:
దీపావళి
నాటికి
20,000
మాజిక్
పాయింట్
కు
చేరుకుంటుందని
నిపుణులు
అంచనా
వేసిన
బిఎస్
ఇ
సెన్సెక్స్
బుధవారం
కుప్పకూలింది.
నేడు
ట్రేడింగ్
ప్రారంభమైన్
వెంటనే
స్టాక్
మార్కెట్
భారీగా
కుప్పకూలింది.దీనితో
లావాదేవీలను
45
నిముషాల
సేపు
నిలిపివేశారు.
సెన్సెక్స్
1507
పాయింట్లు
పతనమై
17544
కు
చేరింది.
నిఫ్టీ
500
పాయింట్లు
నష్టపోయి
నేటి
మధ్యాహ్నానికి
5143
వద్ద
ముగిసింది.
ఇన్
ఫర్
మేషన్
టెక్నాలజీ
కంపెనీల
షేర్లు
భారీగా
నష్టపోయాయి.
ఈ
పతనం
ఊహించిందేనని
నిపుణులు
చెబుతున్నారు.
Story first published: Wednesday, October 17, 2007, 23:53 [IST]