బిజెపికి జెడి - ఎస్ మద్దతు ఉపసంహరణ
బెంగూళూర్:
కర్ణాటకలో
బిజెపి
నేతృత్వంలోని
సంకీర్ణ
ప్రభుత్వం
కూలిపోనుంది.
ముఖ్యమంత్రి
యెడ్యూరప్ప
ప్రభుత్వానికి
జనతా
దళ్
-
సెక్యులర్
(జెడి
-ఎస్)మద్దతు
ఉపసంహరించుకుంది.
బిజెపి
ప్రభుత్వానికి
వ్యతిరేకంగా
ఓటు
వేయాలని
జెడి
-
ఎస్
నేత
దేవెగౌడ
తన
పార్టీ
శాసనసభ్యులకు
విప్
జారీ
చేశారు.
కర్ణాటక
ప్రభుత్వంలో
ఎక్కువ
అధికారాలు
ఆశించిన
జెడి
-ఎస్,
అందుకు
బిజెపి
అంగీకరించకపోవడంతో
మద్దతు
ఉపసంహరించుకోవాలని
నిర్ణయం
తీసుకుంది.
జెడి
-ఎస్
రూపొందించిన
12
అంశాల
అవగాహన
పత్రంపై
సంతకం
చేయడానికి
బిజెపి
నిరాకరించింది.
దాంతో
జెడి
-
ఎస్
యెడ్యూరప్ప
ప్రభుత్వ
బలపరీక్షలో
వ్యతిరేకంగా
ఓటు
చేయాలని
నిర్ణయం
తీసుకుంది.
కర్ణాటక
అసెంబ్లీలో
మొత్తం
225
సీట్లు
ఉండగా
బిజెపికి
79
మంది,
జెడి
-
ఎస్
కు
58,
కాంగ్రెస్
కు
65
మంది
శాసనసభ్యులున్నారు.
ఇతరులు
23
మంది
ఉన్నారు.
వెంటనే
రాజీనామా
చేయాలని
బిజెపి
అధిష్ఠాన
వర్గం
యెడ్యూరప్పకు
సూచించింది.