పదో తరగతి బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారం


మెదక్: మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగు చూసింది. విద్యార్థినిని అతను మూడు రోజులు నిర్బంధించి ప్రధానోపాధ్యాయుడు సైమన్ అత్యాచారం చేశాడు. ఈ మేరకు ఆ అమ్మాయి తల్లిదండ్రులతో జిల్లా సూపరింటిండెంట్ ఆర్.పి. నాయక్ ను కలిసి ఫిర్యాదు చేసింది.

ఎస్పీకి చేసిన ఫిర్యాదు ప్రకారం - సైమన్ బాలికను గత నాలుగు నెలలుగా బెదిరిస్తున్నాడు. మానసికంగా వేధిస్తున్నాడు. చివరికి ఈ నెల 18వ తేదీ నుంచి మూడు రోజులపాటు సైమన్ బాలికను తన సోదరి ఇంట్లో నిర్బంధించి ఆమెపై అత్యాచారం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+