వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పదో తరగతి బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారం
మెదక్:
మెదక్
జిల్లాలోని
నారాయణఖేడ్
జిల్లా
పరిషత్
ఉన్నత
పాఠశాలలో
పదో
తరగతి
చదువుతున్న
విద్యార్థినిపై
పాఠశాల
ప్రధానోపాధ్యాయుడు
అత్యాచారానికి
పాల్పడిన
దారుణ
ఘటన
వెలుగు
చూసింది.
విద్యార్థినిని
అతను
మూడు
రోజులు
నిర్బంధించి
ప్రధానోపాధ్యాయుడు
సైమన్
అత్యాచారం
చేశాడు.
ఈ
మేరకు
ఆ
అమ్మాయి
తల్లిదండ్రులతో
జిల్లా
సూపరింటిండెంట్
ఆర్.పి.
నాయక్
ను
కలిసి
ఫిర్యాదు
చేసింది.
ఎస్పీకి
చేసిన
ఫిర్యాదు
ప్రకారం
-
సైమన్
బాలికను
గత
నాలుగు
నెలలుగా
బెదిరిస్తున్నాడు.
మానసికంగా
వేధిస్తున్నాడు.
చివరికి
ఈ
నెల
18వ
తేదీ
నుంచి
మూడు
రోజులపాటు
సైమన్
బాలికను
తన
సోదరి
ఇంట్లో
నిర్బంధించి
ఆమెపై
అత్యాచారం
చేశాడు.
Comments
Story first published: Thursday, November 22, 2007, 23:53 [IST]